వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన నేతగా పేరు తెచ్చుకున్న మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత సీఎం పదవి కోసం పోటీ పడి.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. ఓదార్పు యాత్ర పేరుతో ఉమ్మడి ఏపీలో పర్యటనపై నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆగ్రహంతో సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు. తర్వాత 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న సంకల్పంతో పని చేసినా..
Recommended Video
YS
Jagan
padayatra
:
బీసీలకు
అండగా
ఉంటా,
బాబు
లా
మోసం
చెయ్యను
!
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుభవం గల నేత సీఎం కావాలన్న ఆలోచనతో చంద్రబాబుకు ఏపీ వాసులు ఓటేశారు. తాజాగా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'ప్రజా సంకల్పయాత్ర' నిర్వహిస్తున్నారు.
Comments
ys jagan ys jagan mohan reddy ysr congess andhra pradesh వైయస్ జగన్ వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్
English summary
YSR Congress Party chief and Opposition leader YS Jagan Mohan Reddy is challenging Chandrababu Naidu government in various issues in AP. He started Praja Sankalpa Yatra recent days.