వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చినట్లు ఏపీకి ఇవ్వాలి, అందుకే అప్పు: పల్లె

|
Google Oneindia TeluguNews

అనంతపురం: ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రాయితీలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి సోమవారం కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు పరచాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని తేల్చి చెప్పారు. ప్రజల అవసరాల కోసమే తమ ప్రభుత్వం అప్పు చేస్తోందన్నారు.

Palle Raghunatha Reddy demand for Special Status to AP

తమ ప్రభుత్వం పైస అప్పు చేస్తే పది పైసలు ఆదాయం వచ్చే విధంగా ఆలోచన చేస్తుందని తెలిపారు. తమకు రాజకీయ ప్రయోజనాల కంటే ఏపీ ప్రయోజనాలే ముఖ్యమన్నారు.

English summary
Telugudesam Party leadder Palle Raghunatha Reddy demand for Special Status to AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X