వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాలకుల ప్రజావ్యతిరేక నిర్ణయాలు జనసేనకు లాభం: పంచాంగ శ్రవణం
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి ప్రాంతంలో రైతులతో కలిసి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఉద్దండరాయునిపాలెంలోని ఎస్సీ కాలనీలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వెంకయ్య మాటేంటి, హఠాత్తుగా కాదు, జగన్ను అనొద్దన్నారు: బాబుకు పవన్ దిమ్మతిరిగే షాక్
పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ప్రస్తుత పాలకులు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని, అవి జనసేనకు అనుకూలంగా మారుతాయని జోస్యం చెప్పారు. మంత్రుల మధ్య వైరం ఏర్పడటం వల్ల పాలన కుంటుపడుతుందన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎత్తుపల్లాలు వస్తాయన్నారు. ప్రజలకు నాయకుడు పవన్ అన్నారు. జనసేన నాయకత్వం వల్ల ప్రజలకు లాభం కలుగుతుందన్నారు. కాగా పవన్ కళ్యాణ్ తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెంలలో లంక భూములను పరిశీలించారు.
Comments
pawan kalyan jana sena janasena ugadi chandrababu naidu nara chandrababu naidu ys jagan ys jagan mohan reddy andhra pradesh ugadi 2018 పవన్ కళ్యాణ్ జనసేన ఉగాది చంద్రబాబు నాయుడు వైయస్ జగన్
English summary
Jana Sena cheif Pawan Kalyan participates in Ugadi festival in Amaravati on Sunday.