వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆందోళన చెందుతున్నారు, అర్థం చేసుకోండి: చంద్రబాబుకు పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో ఇష్యూపై స్పందించారు. ఆయన బుధవారం గ్రూప్ 2 మెయిన్స్ అంశంపై ఏపీ ప్రభుత్వానికి హితవు పలికారు. అభ్యర్థుల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో ఇష్యూపై స్పందించారు. ఆయన బుధవారం గ్రూప్ 2 మెయిన్స్ అంశంపై ఏపీ ప్రభుత్వానికి హితవు పలికారు. అభ్యర్థుల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు.

గ్రూప్ 2 మెయిన్స్ వాయిదాపై ప్రభుత్వం ఆలోచించాలన్నారు. గ్రూప్ 2 విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలన్నారు. 45 రోజుల సమయం సరిపోదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు.

Pawan Kalyan raises student issue with ap government

కాగా, ఏపీలో గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి తాము ఇప్ప‌టికే విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారమే నిర్ణీత తేదీల్లో మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తామని, ఇందులో మార్పులేమీ ఉండ‌బోవ‌ని ఏపీపీఎస్సీ స్ప‌ష్టం చేసింది. అయితే, గ్రూప్-2 ప‌రీక్ష వాయిదా వేయాల‌ని అభ్య‌ర్థులు కోరుకుంటున్నారు. దీనిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు.

English summary
Jana Sena chief Pawan Kalyan raises student issue with ap government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X