వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన పయ్యావుల
అనంతపురం: దేశంలో నల్లదనం కట్టడికి దేశ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ స్వాగతించారు. గత ఎన్నికల్లో మోడీ, చంద్రబాబు కలసి నల్లదనాన్ని బయటకు తీస్తామని చెప్పిన హామీలలో భాగంగానే నల్లదనం అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందున్నారు. గత పది సంవత్సరాలుగా చంద్రబాబు నాయడు మొత్తుకుంటున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
payyavula keshav narendra modi telugudesam currency notes పయ్యావుల కేశవ్ నరేంద్ర మోడీ తెలుగుదేశం కరెన్సీ నోట్లు
English summary
Payyavula Keshav welcomes Modi's decision
Story first published: Friday, November 11, 2016, 16:50 [IST]