ఇద్దరు సీఎంలతో: బాబుతో టెక్కీ అజీం ప్రేమ్జీ (పిక్చర్స్)
హైదరాబాద్: విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులో భేటీ అయ్యారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై చంద్రబాబు, ప్రేమ్జీలు చర్చించారు. అనంతరం చంద్రబాబుతో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు.
అనంతరం ప్రేమ్జీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. తెలంగాణలో ఐటీ, పారిశ్రామిక అభివృద్ధి పైన వారు చర్చించారు.
చంద్రబాబు, ప్రేమ్జీ
విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ ఆదివారం ఉదయం హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.
చంద్రబాబు, ప్రేమ్జీ
విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ ఆదివారం ఉదయం హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. భేటీలో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.
చంద్రబాబు, ప్రేమ్జీ
విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ ఆదివారం ఉదయం హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అజీమ్ ప్రేమ్జీతో మాట్లాడుతున్న నారా చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు, ప్రేమ్జీ
విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ ఆదివారం ఉదయం హైదరాబాదులో పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.
చంద్రబాబు, ప్రేమ్జీ
విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ ఆదివారం ఉదయం హైదరాబాదులో పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికిన చంద్రబాబు... అనంతరం ఓ జ్ఞాపికను ఇస్తున్న దృశ్యం.