తెలంగాణలో వెంకయ్య నాయుడు జన్ ధన్ (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురువారం హైదరాబాదులో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వామ్యం చేయటమే జన్ ధన్ యోజన పథకం లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా తెరవాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా చెప్పారు.
వెంకయ్య నాయుడు
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురువారం నాడు రాజధాని హైదరాబాదులో ప్రారంభించారు.
వెంకయ్య నాయుడు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వామ్యం చేయటమే జన్ ధన్ యోజన పథకం లక్ష్యమని పేర్కొన్నారు.
వెంకయ్య నాయుడు
ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా తెరవాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా చెప్పారు.
వెంకయ్య నాయుడు
దేశంలో 35 శాతం మంది ప్రజలు మాత్రమే బ్యాంక్ సర్వీసులను వాడుకుంటున్నారని, ప్రజలకు రుణ సదుపాయం, ఇన్సూరెన్స్ అందించడమే ఈ పథకం లక్ష్యమని ఆయన చెప్పారు.
వెంకయ్య నాయుడు
ప్రమాదంలో కుటుంబ సభ్యుల్లో ఎవరు చనిపోయినా లక్ష రూపాయల బీమా సొమ్ము వస్తుందన్నారు. ఈ పథకంతో ఆర్థిక ప్రగతిలో వేగం పుంజుకుంటుందని వెంకయ్య చెప్పారు.
వెంకయ్య నాయుడు
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురువారం నాడు రాజధాని హైదరాబాదులో ప్రారంభించారు.
వెంకయ్య నాయుడు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వామ్యం చేయటమే జన్ ధన్ యోజన పథకం లక్ష్యమని పేర్కొన్నారు.
వెంకయ్య నాయుడు
ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా తెరవాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా చెప్పారు.
వెంకయ్య నాయుడు
దేశంలో 35 శాతం మంది ప్రజలు మాత్రమే బ్యాంక్ సర్వీసులను వాడుకుంటున్నారని, ప్రజలకు రుణ సదుపాయం, ఇన్సూరెన్స్ అందించడమే ఈ పథకం లక్ష్యమని ఆయన చెప్పారు.
వెంకయ్య నాయుడు
ప్రమాదంలో కుటుంబ సభ్యుల్లో ఎవరు చనిపోయినా లక్ష రూపాయల బీమా సొమ్ము వస్తుందన్నారు. ఈ పథకంతో ఆర్థిక ప్రగతిలో వేగం పుంజుకుంటుందని వెంకయ్య చెప్పారు.