కవిత మెడలో..., నటి సంజన హల్చల్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల బంజారాహిల్స్లోని తాజ్ డెక్కన్లో బుధవారం నగరానికి చెందిన శిల్పా చౌదరి, నవిత పుల్ప, నీలిమ రెడ్డి, లావణ్య రెడ్డిలు లావ్ష్ పేరుతో ఏర్పాటు చేసిన డిజైనర్ ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
దీనిని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఉత్పత్తులు బాగున్నాయని చెప్పారు. కొన్ని ఆభరణాలను అలంకరించుకొని ముచ్చటపడ్డారు.
మరోవైపు, సోమాజిగూడలో ఏర్పాటు చేసిన జ్యుయల్లరీకి సంబంధించిన దివాళీ ఫెస్టివ్ ఎగ్జిబిషన్ను ప్రముఖ నటి సంజన ప్రారంభించారు.
కవిత
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల బంజారాహిల్స్లోని తాజ్ డెక్కన్లో బుధవారం నగరానికి చెందిన శిల్పా చౌదరి, నవిత పుల్ప, నీలిమ రెడ్డి, లావణ్య రెడ్డిలు లావ్ష్ పేరుతో ఏర్పాటు చేసిన డిజైనర్ ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
కవిత
దీనిని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఉత్పత్తులు బాగున్నాయని చెప్పారు. కొన్ని ఆభరణాలను అలంకరించుకొని ముచ్చటపడ్డారు.
కవిత
నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత బుధవారం తాజ్ డెక్కన్లో లావ్ష్ను ప్రారంభించారు. కొన్ని ఆభరణాలను అలంకరించుకొని ముచ్చటపడ్డారు.
దివాళీ ఫెస్టివ్ ఎగ్జిబిషన్
సోమాజిగూడలో ఏర్పాటు చేసిన జ్యుయల్లరీకి సంబంధించిన దివాళీ ఫెస్టివ్ ఎగ్జిబిషన్ను ప్రముఖ తెలుగు నటి సంజన ప్రారంభించారు.
దివాళీ ఫెస్టివ్ ఎగ్జిబిషన్
సోమాజిగూడలో ఏర్పాటు చేసిన జ్యుయల్లరీకి సంబంధించిన దివాళీ ఫెస్టివ్ ఎగ్జిబిషన్ను ప్రముఖ తెలుగు నటి సంజన ప్రారంభించారు.
దివాళీ ఫెస్టివ్ ఎగ్జిబిషన్
సోమాజిగూడలో ఏర్పాటు చేసిన జ్యుయల్లరీకి సంబంధించిన దివాళీ ఫెస్టివ్ ఎగ్జిబిషన్ను ప్రముఖ తెలుగు నటి సంజన ప్రారంభించారు.
దివాళీ ఫెస్టివ్ ఎగ్జిబిషన్
సోమాజిగూడలో ఏర్పాటు చేసిన జ్యుయల్లరీకి సంబంధించిన దివాళీ ఫెస్టివ్ ఎగ్జిబిషన్ను ప్రముఖ తెలుగు నటి సంజన ప్రారంభించారు.
దివాళీ ఫెస్టివ్ ఎగ్జిబిషన్
సోమాజిగూడలో ఏర్పాటు చేసిన జ్యుయల్లరీకి సంబంధించిన దివాళీ ఫెస్టివ్ ఎగ్జిబిషన్ను ప్రముఖ తెలుగు నటి సంజన ప్రారంభించారు.