భారత్-పాక్ శాంతి: పాతబస్తీలో మోడీ, షరీఫ్, మలాలా, సత్యార్థి చిత్రాలతో..
హైదరాబాద్: భారత దేశానికి చెందిన కైలాస్ సత్యార్థి, పాకిస్తాన్ దేశానికి చెందిన బాలిక మలాలా యూసఫ్జాయ్ బుధవారం నోబెల్ శాంతి పురస్కారం సంయుక్తంగా స్వీకరించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైదరాబాదులోని పాతబస్తీలో గల ఓ దుకాణంలో ఆ దుకాణ యజమాని సత్యార్థి, మలాలాలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ల ఫోటోల చిత్రాలను ఉంచారు.
భారత దేశం, పాకిస్తాన్లు శాంతియుతంగా కలిసి ఉండాలని ఆకాంక్షిస్తూ.. హింద్ - పాక్ అమన్ అంటూ కూడా రాసి పెట్టారు.
ఆ నలుగురు
హైదరాబాదులోని ఓ దుకాణంలో ఆ దుకాణ యజమాని సత్యార్థి, మలాలాలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ల ఫోటోల చిత్రాలను ఉంచారు.
ఆ నలుగురు
భారత దేశానికి చెందిన కైలాస్ సత్యార్థి, పాకిస్తాన్ దేశానికి చెందిన బాలిక మలాలా యూసఫ్జాయ్ బుధవారం నోబెల్ శాంతి పురస్కారం సంయుక్తంగా స్వీకరించిన విషయం తెలిసిందే.
ఆ నలుగురు
ఈ నేపథ్యంలో హైదరాబాదులోని పాతబస్తీలో గల ఓ దుకాణంలో ఆ దుకాణ యజమాని సత్యార్థి, మలాలాలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ల ఫోటోల చిత్రాలను ఉంచారు.
ఆ నలుగురు
భారత దేశం, పాకిస్తాన్లు శాంతియుతంగా కలిసి ఉండాలని ఆకాంక్షిస్తూ.. హింద్ - పాక్ అమన్ అంటూ కూడా రాసి పెట్టారు. కాగా, నోబెల్ బహుమతి తీసుకునే సమయంలో సత్యార్థి భగవద్గీత శ్లోకంతో ప్రారంభించగా, మలాలా ఇస్లాంకు తప్పుడు అర్థం తీసుకు వస్తున్నారని ఉగ్రవాదులను విమర్శించారు.