చార్ధామ్ యాత్ర, భారీ మంచు వర్షం: బద్రీనాథ్లో చిక్కుకున్న తెలుగువాళ్లు, మాజీ సీఎం!
అమరావతి: చార్ధామ్ యాత్రలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా భక్తులు చిక్కుకున్నారు. ఆ జిల్లాకు చెందిన 66 మంది భక్తులు చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్లో చిక్కుకున్నారు.
తాము మంగళవారం బద్రీనాథ్ కొండ పైన బస్టాండులో చిక్కుకున్నామని భక్తులు వెల్లడించారు. తమను రక్షించాలని కోరారు. వారు ఉదయం బద్రీనాథ్ చేరుకున్నారు. ఆ సమయంలోనే పెద్ద ఎత్తున ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.

దీంతో వారు కొండపై చిక్కుకుపోయారని తెలుస్తోంది. వారు ప్రయాణించే బస్సు కూడా మంచులో చిక్కుకుపోయిందట. శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్లిన వారిలో అరవై మందికి పైగా మంచు వర్షంలో చిక్కుకొని అవస్తలు పడుతున్నారు.
చిక్కుకున్న మాజీ ముఖ్యమంత్రి
ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్, రాజ్యసభ సభ్యులు ప్రదీప్ తామ్టాలు కూడా బద్రీనాథ్, కేదరీనాథ్ యాత్రకు వెళ్లి మంచు వర్షం కారణంగా చిక్కుకుపోయారు. కేదార్నాథ్, బద్రీనాథ్ల వద్ద పెద్ద ఎత్తున మంచు వర్షం కురిసింది.
-
నేడే చంద్ర గ్రహణం- తెరచి వుండే ఆలయాలు ఇవే -
నా ఆస్తులు చూసి నేనే షాకయ్యా: తనికెళ్ల భరణి సెటైర్లు! -
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత.. ఆరు సార్లు ఎంపీగా సేవలు! -
T20 World Cup Final: సౌతాఫ్రికాతో పైనల్ వీళ్లకే- పాక్ మాజీ కెప్టెన్ జోస్యం..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం: పీఎం మోదీ ఆందోళన.. ఇండియాలో ఈ వస్తువుల ధరాఘాతం! -
ఇరగదీశావ్ పో..: రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ మెగాస్టార్ ఫిదా -
ఈ టైమ్ లో కిమ్ ఎంటర్ అయితే ఉంటది నా సామిరంగ- ఊ అంటే చాలు -
Weather: నాలుగు రోజుల్లో వానలు.. నిప్పులు కురిపిస్తున్న భానుడు! -
APSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్..! తాజా ఉత్తర్వులు..! -
Donald Trump: గల్ఫ్ దేశాల్లో షాకులతో ట్రంప్ బిగ్ యూటర్న్..! ఇరాన్ పై తాజా ప్లాన్ ..! -
16 ఏళ్ల తర్వాత బెస్ట్ ఫ్రెండుతో కలిసి పవన్ కళ్యాణ్ మూవీ..! -
viral video: యుద్ధం ఎఫెక్ట్.. హైదరాబాద్ లో పెట్రోల్ కోసం ఎగబడ్డ జనం..












Click it and Unblock the Notifications