చార్ధామ్ యాత్ర, భారీ మంచు వర్షం: బద్రీనాథ్లో చిక్కుకున్న తెలుగువాళ్లు, మాజీ సీఎం!
అమరావతి: చార్ధామ్ యాత్రలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా భక్తులు చిక్కుకున్నారు. ఆ జిల్లాకు చెందిన 66 మంది భక్తులు చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్లో చిక్కుకున్నారు.
తాము మంగళవారం బద్రీనాథ్ కొండ పైన బస్టాండులో చిక్కుకున్నామని భక్తులు వెల్లడించారు. తమను రక్షించాలని కోరారు. వారు ఉదయం బద్రీనాథ్ చేరుకున్నారు. ఆ సమయంలోనే పెద్ద ఎత్తున ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.

దీంతో వారు కొండపై చిక్కుకుపోయారని తెలుస్తోంది. వారు ప్రయాణించే బస్సు కూడా మంచులో చిక్కుకుపోయిందట. శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్లిన వారిలో అరవై మందికి పైగా మంచు వర్షంలో చిక్కుకొని అవస్తలు పడుతున్నారు.
చిక్కుకున్న మాజీ ముఖ్యమంత్రి
ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్, రాజ్యసభ సభ్యులు ప్రదీప్ తామ్టాలు కూడా బద్రీనాథ్, కేదరీనాథ్ యాత్రకు వెళ్లి మంచు వర్షం కారణంగా చిక్కుకుపోయారు. కేదార్నాథ్, బద్రీనాథ్ల వద్ద పెద్ద ఎత్తున మంచు వర్షం కురిసింది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications