సీకే బాబు ఇంటికి బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి, ఎందుకంటే
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఇంటికి కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి వెళ్లారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
చిత్తూరు: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఇంటికి కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి వెళ్లారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
Recommended Video
Daggubati
Purandeswari
Will
Join
In
YSRCP
Before
2019
Elections
-
Oneindia
Telugu
సీకే బాబుతో తమకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందని పురంధేశ్వరి చెప్పారు. తమ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు.
మరోవైపు, సీకే బాబును బీజేపీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే ఆయనతో పురందేశ్వరి భేటీ అయ్యారని ప్రచారం సాగుతోంది. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.
Comments
English summary
BJP leader Purandeswari met CK Babu on Tuesday in Chittoor. She said that there is no political angle in meeting.
Story first published: Tuesday, October 31, 2017, 12:27 [IST]