వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్ కౌంటర్ సమయంలో మావో అగ్రనేత రామకృష్ణ అక్కడ లేరు :ఎస్ పి

By Narsimha
|
Google Oneindia TeluguNews

మల్కనగిరి :సోమవారం తెల్లవారుజామున ఏఓబిలో జరిగిన ఎన్ కౌంటర్ సమయంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కడ లేడని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఆర్ కె తప్పించుకొన్నారనే వార్తలను మల్కనగిరి , విశాఖ ఎస్ పిలు మిత్రబాను మహాపాత్రో,రాముల్ దేవ్ శర్మలు తెలిపారు.

కూంబింగ్ కు వెళ్ళిన పోలీసులకు మావోలు ఎదురుపడ్డారని లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా తమపై కాల్పులు ప్రారంభించారని , ప్రతిగా తాము కూడ కాల్పులకు దిగాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.ఈ ఘటన జరిగిన సమయంలో మావో అగ్రనేత రామకృష్ణ అక్కడ లేరని చెప్పారు. ఆయన తనయుడు మున్నా అక్కడే ఉన్నారని చెప్పారు.

ramakrishna is not at the encounter time:sp

ఈ ఎన్ కౌంటర్ లో కొందరు మావోలు గాయపడి తప్పించుకొన్నారని, ఒక్కరు కూడ తమకు లొంగిపోలేదన్నారు.ఈ ఎన్ కౌంటర్ బూటకం ఎణ్ కౌంటర్ కాదని వారు చెప్పారు.

ఎపి హైకోర్టు ఆదేశాల మేరకు మృతదేహాలను 72 గంటలపాటు భద్రపరుస్తామన్నారు. విజయనగరంలో ఉంటున్న మురళి కుటుంబసభ్యులు ఇప్పటివరకు తమను ఫోన్ లో సంప్రదించారన్నారు. మృతదేహాన్ని తీసుకెళ్ళనున్నట్టు చెప్పారని వారు చెప్పారు.

English summary
maoist top leader ramakrishna is not there at the an encounter time said police officers.malkanagir,vishaka sps said to media today at malkangiri an encounter is real. not fake ,at that time ramakrishna is not there, but his som munna is there said police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X