వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక బస్సులు

|
Google Oneindia TeluguNews

అమరావతి: శబరిమలై వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి వచ్చే జనవరి 21 వరకు అద్దె ప్రాతిపదిక పైన ఆర్టీసీ బస్సులు నడుపుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయ్యప్ప భక్తులతో పాటు భవానీ భక్తుల కోసం, పంచారామాలు వెళ్లే వారికి కూడా బస్సులు నడుపుతామని చెప్పారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ బస్సు స్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

English summary
RTC introduces specials for Ayyappa devotees .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X