వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘువీరా సాక్షిగా కాంగ్రెస్ శాడిజం: తారాజువ్వలకు పావురాల్ని కట్టి పేల్చారు, కేసు(వీడియో)

|
Google Oneindia TeluguNews

పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సాక్షిగా పలువురు కాంగ్రెస్ నేతలు తమ శాడిజాన్ని చాటుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రెండ్రోజుల క్రితం రఘువీరా రెడ్డి పర్యటించారు.

ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆయన సమక్షంలోనే తారాజువ్వలకు పావురాలను కట్టి ప్రయోగించారు. దీంతో ఆ తారాజువ్వలు ఆకాశంలోకి వెళ్లి పేలిపోయాయి. తారాజువ్వ పేలితే ఆ పావురాల పరిస్థితి ఏంటనేది అక్కడున్నవారెవరు పట్టించుకోకపోవడం విచారకరం.

అంతేగాక, తన కళ్లెదుటే పార్టీ కార్యకర్తలు పావురాలను తారాజువ్వల్లో కూరుతున్నా, రఘువీరా వారిని ఆపకపోవడం మరింత విచారకరం. మీడియా కంటికి చిక్కిన ఈ దృశ్యాలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకే తెరతీశాయి.

 Sadism At Its Peak: Pigeons Tied To Rockets To Welcome APCC Chief

కాగా, ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన పోలీసులు పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రబీ ఉల్లా బేగ్‌తో పాటు తారాజువ్వల తయారీదారుడు బాబుపై కేసు నమోదు చేశారు.

English summary
Looks like man still have a long way to go in becoming real human beings. Showing signs that animal traits still is overpowering the humane insticts, Congress cadres at Vadapalli village near Kovvur in west Godavari behaved like true sadists and inhumans to welcome APCC Chief Raghuveera Reddy to their village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X