వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టికెట్ హైక్: విజయవాడ రైల్వే స్టేషన్లోనూ పెంచేశారు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: పండగలొస్తే చాలు అటు ఆర్టీసీ, ఇటు రైల్వేలు టికెట్ ధరలు పెంచేసి సామాన్యులను బాదేస్తున్నాయి. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫ్లాట్ ఫాం టికెట్ ధరలను పెంచగా.. నేడు విజయవాడ రైల్వే స్టేషన్లో పెంచేశారు.

దసరా, దీపావళికి సికింద్రాబాద్ రైల్వే షాక్, ఆ టిక్కెట్ ధరల పెంపుదసరా, దీపావళికి సికింద్రాబాద్ రైల్వే షాక్, ఆ టిక్కెట్ ధరల పెంపు

ప్రస్తుతం రూ.10లుగా ఉన్న ప్లాట్ ఫాం టిక్కెట్‌ ధరను రూ.20లకు పెంచుతున్నట్టు గురువారం రైల్వే అధికారులు వెల్లడించారు. పెంచిన ఈ ధరలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్‌ 4 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

SCR hikes price of platform ticket in Vijayawada

రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకే తాము ఫ్లాట్ ఫాం టికెట్ ధరలను పెంచామని రైల్వే అధికారులు చెబుతుండటం గమనార్హం. పండగల సందర్భాల్లో రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడటం తెలిసిన విషయమే. ప్రయాణికులు తప్ప మరెవరూ రాకూడదనే ఉద్దేశంతోనే ఈ టికెట్ ధరలను పెంచినట్లు చెబుతున్నారు.

English summary
Officials of the South Central Railway have increased the price of platform ticket in the Vijayawada Railway Station from Rs. 10 to Rs. 20, from September 23 to October 4th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X