వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోటప్పకొండలో స్పీకర్
గుంటూరు: కార్తీక మాసం పౌర్ణమి శుభదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ లో స్పీకర్ డా॥కోడెల తన కుటుంబ సభ్యుల తో కలిసి గిరిప్రదక్షిణ లో పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ కొండ చుట్టూ సుమారు 8కిలోమీటర్ల మేర నిర్మించి నడక దారిని వచ్చే శివరాత్రి పర్వదినం నాటికి పూర్తి స్థాయిలో అభివృధ్ధి పరిచి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.
Comments
English summary
Speaker Kodela Siva Prasad Rao in Kotappakonda.
Story first published: Tuesday, November 15, 2016, 17:30 [IST]