వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక మంత్రి, నిర్మాత సురేష్

శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక మంత్రి, నిర్మాత సురేష్

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో శ్రీలంక మంత్రి నిషాంత ముతుహెట్టి గామా, ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపటి సురేష్ బాబు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీలంక నౌకాయానా శాఖ ఉప మంత్రి నిషాంత ముతుహెట్టిగామాకు టీటీడీ అధికారులు వీరికి ప్రత్యేక బస ఏర్పాట్లు చేసారు. అనంతరం శనివారం ఉదయం విఐపి విరామ దర్శన సమయం లో శ్రీవెంకటేశ్వర స్వామి వారిని వారు దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ మర్యాదలతో రంగానాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలుకగా.., ఉన్నతాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

English summary
Sri Lankan minister and Producer Suresh Babu in tirumala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X