వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన సహవిద్యార్థులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Students poured pertol and tryied to kill
బెంగళూరు/మహబూబ్‌నగర్: కర్నాటక రాష్ట్రంలోని కోలార్ వైద్య విశ్వవిద్యాలయంలో దారుణం జరిగింది. ఒక విద్యార్థి పైన తోటి విద్యార్థులే పెట్రోలు పోసి నిప్పంటించిన సంఘటన చోటు చేసుకుంది. బాధిత వైద్య విద్యార్థి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి గ్రామానికి చెందినవాడు.

వివరాల్లోకి వెళితే కల్వకుర్తికి చెందిన కామేష్ సాయిప్రసాద్ కోలార్ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. అతని పైన మంగళవారం రాత్రి కొందరు సహ విద్యార్థులు పెట్రోలు పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలు అయిన అతనిని దగ్గర్లోని సెయింట్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు.

అరవై శాతం గాయాలతో కామేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పైన దాడి చేసింది రాష్ట్ర విద్యార్థులేనని అనుమానిస్తున్నారు. కామేష్ తల్లిదండ్రులు హైదరాబాదులో న్యాయవాదులుగా పని చేస్తున్నారు.

English summary
Unknown people poured petrol and tryied to kill medical student in Kolar medical college on Tuesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X