వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుజానాకు ఊరట : రెండురోజుల్లో విచారించాలని, వేధించొద్దని సీబీఐకి హైకోర్టు స్పష్టీకరణ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఆంధ్రాబ్యాంకు మోసానికి సంబంధించిన కేసులో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి కాస్త ఊరట కలిగింది. సీబీఐ జారీచేసిన నోటీసులపై తెలంగాణ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

sujana relief to andhra bank cheating case

రెండురోజుల్లో విచారించండి
ఈ నెల 27, 28 తేదీల్లో సుజనా చౌదరిని విచారించాలని స్పష్టంచేసింది. రెండురోజుల్లోనే విచారణ పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని సూచించింది. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య లంచ్ బ్రేక్ ఇవ్వాలని తెలిపింది.

అడ్వకేట్ సమక్షంలో ..
విచారించే సమయంలో సుజనాచౌదరి వెంట న్యాయవాదిని కూడా అనుమతించాలని సీబీఐకి తేల్చిచెప్పింది. ఈ కేసు విచారణ సందర్భంగా వాంగ్మూలం మాత్రమే తీసుకోవాలని స్పష్టంచేసింది. వాంగ్మూలం పేరుతో అరెస్ట్ చేయొద్దని .. శారీరకంగా హింసించవద్దని స్పష్టంచేసింది.

English summary
Former Union Minister Sujana Chowdhury has been relieved of the case relating to Andhra Bank fraud. The Telangana High Court on Tuesday issued notices issued by the CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X