వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకోర్టులో తేల్చుకోండి: సదావర్తి భూములపై సుప్రీం కోర్టు

సదావర్తి భూములపై శుక్రవారం సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ అంశాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి/న్యూఢిల్లీ: సదావర్తి భూములపై శుక్రవారం సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ అంశాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది.

వేలం జరిగిన భూములు తమ పరిధిలోనే ఉన్నాయని, ఆ కారణంతో తమను కూడా ఈ విచారణలో ఇంప్లీడ్ చేసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం పిటిషన్ వేసింది.

Supreme Court orders on Sadavarti lands.

ఈ రోజు దానిపై విచారించిన సుప్రీం ఆ పిటిషన్‌ను విచార‌ణ‌కు స్వీకరిస్తున్న‌ట్లు తెలిపింది. ఏపీ, త‌మిళ‌నాడుల్లో భూయాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయో తేల్చాలని ఆదేశిస్తూ ఈ కేసును ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేసింది.

ఈ ఆదేశాల‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసింది. యాజమాన్య హక్కులు ఎవరివో హైకోర్టులో తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అదే విధంగా వేలంలో మొదటి బిడ్డర్ గడువులోగా స్పందించకుంటే రెండో బిడ్డర్‌కు ఇచ్చే అంశాన్ని హైకోర్టు తేలుస్తుందన్నారు.

English summary
Supreme Court orders on Sadavarti lands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X