విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిగ్విజయ్‌ని అడ్డుకుంటాం: విభజనపై టిడిపి నేత

By Pratap
|
Google Oneindia TeluguNews

Bandaru Sathyanarayana Murthy
విశాఖపట్నం: రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ త్వరలో విశాఖకు వస్తున్నట్లు సమాచారం ఉందని, రాష్ట్రాన్ని ముక్కలు చేసిన దిగ్విజయ్‌ను విమానాశ్రయంలోనే దిగ్బంధిస్తామని తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణమూర్తి హెచ్చరించారు.

శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ ప్రాణాలు పోయినా విశాఖ గడ్డపై అడుగుపెట్టన్విమని స్పష్టం చేశారు. అసెంబ్లీలో తీసుకునే నిర్ణయాలపై మాట్లాడ్డానికి దిగ్విజయ్ ఎవరని ప్రశ్నించారు. ప్రభుత్వం దౌర్భాగ్య స్థితిలో ఉందని బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు.

అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. శనివారం ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు.

కాగా, తెలంగాణ ముసాయిదా బిల్లు సోమవారం అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

English summary
Telugudesam party leader Bandaru Sathyanarayana Murthy said that TDP will obstruct Congress affairs incharge Digvijay Singh's Visakha tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X