వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సభలకు, పెళ్లిళ్లకు వచ్చే వారు ఓట్లు వేయరు, వైసిపి లేని అసెంబ్లీ బాగుంది: ఆదినారాయణరెడ్డి

ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకుండా అసెంబ్లీ సమావేశాలు బాగా సాగుతోందని మంత్రి ఆదినారాయణ రెడ్డి శుక్రవారం అన్నారు. ప్రతిపక్షం లేని అసెంబ్లీ బాగుందన్నారు.

|
Google Oneindia TeluguNews

కడప: ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకుండా అసెంబ్లీ సమావేశాలు బాగా సాగుతోందని మంత్రి ఆదినారాయణ రెడ్డి శుక్రవారం అన్నారు. ప్రతిపక్షం లేని అసెంబ్లీ బాగుందన్నారు.

Recommended Video

AP Assembly Sessions Started Without Opposition YSRCP | Oneindia Telugu

టీడీపీని ఢీకొట్టాలంటే, ఓసారి ఓడిపోయావ్ ఐనా: జగన్‌పై బాలకృష్ణ నిప్పులుటీడీపీని ఢీకొట్టాలంటే, ఓసారి ఓడిపోయావ్ ఐనా: జగన్‌పై బాలకృష్ణ నిప్పులు

అసెంబ్లీ లాబీల్లో ఆదినారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సభలు, పెళ్లిళ్లకు వచ్చే జనం ఎన్నికల్లో ఓట్లు వేయరని చెప్పారు. గత సాధారణ ఎన్నికలకు ముందు బొత్స సత్యనారాయణ, రఘువీరా రెడ్డిలు భారీగా పెళ్లిళ్లు జరిపారని, ఆ పెళ్లిళ్లకు జనాలు బాగా వచ్చారన్నారు.

That people should not vote: Adinarayana Reddy

కానీ ఎన్నికల్లో ఆ ఇద్దరు నేతలకు డిపాజిట్ కూడా దక్కలేదన్నారు. జగన్ పాదయాత్రకు స్వల్ప విరామం ఇచ్చారన్నారు. ప్రతిపక్షం లేకుంటే అసెంబ్లీ బాగుందని, వైసీపీ వైరస్ లాంటిదని మండిపడ్డారు.

వైరస్ లేకుంటే ఎంత ప్రశాంతమో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకుంటే అంతే ప్రశాంతత ఉంటుందన్నారు. కాగా, వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే.

English summary
Andhra Pradesh Minister Adinarayana Reddy on Friday said that people, who attended marriages and public meetings, will not vote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X