గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిడుగుపాటుకి... నలుగురికి గాయాలు

గుంటూరు జిల్లా నకరికళ్ళు మండలం గుళ్లపల్లి లో పిడుగుపడి నలుగురికి గాయాలు అయ్యాయి. స్థానిక నకరికళ్ళు లో పొలం పనుల్లో ఉన్న ముగ్గురు రైతులు ఒక వ్యవసాయ కూలీ లపై పిడుగు పడి తీవ్రగాయాలు పాలయ్యారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లా నకరికళ్ళు మండలం గుళ్లపల్లి లో పిడుగుపడి నలుగురికి గాయాలు అయ్యాయి. స్థానిక నకరికళ్ళు లో పొలం పనుల్లో ఉన్న ముగ్గురు రైతులు ఒక వ్యవసాయ కూలీ లపై పిడుగు పడి తీవ్రగాయాలు పాలయ్యారు.

Three injured for lightening in Guntur district

మంగళవారం మధ్యాహ్నం తరువాత భోజనాలు ముగించుకుని ముగ్గురు రైతులు ఓ వ్యవసాయ కూలీ పొలం లో పని చేసుకుంటున్నారు. ఇదే సమయం లో దట్టమైన మబ్బులు పట్టింది. ఉరుములు, మెరుపులతో సన్న గా వర్షం ప్రారంభమైంది. దీనితో పొలం లో పని చేసుకుంటున్న నలుగురు స్థానికంగా ఓ చెట్టు క్రిందకు చేరారు.

Three injured for lightening in Guntur district

అదే సమయం లో చెట్టుమీద పిడుగు పడింది. ఆ పిడుగు పాటుకి చెట్టు క్రింద ఉన్న నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలుసు కున్న స్థానికులు వైద్యం కోసం వారిని గ్రామంలోకి తరలించారు. ఒళ్ళు కాలి తీవ్ర గాయాల పాలైన రైతులకు స్థానికం గా ప్రధమ చికిత్స చేసి సెలయిన్ లు ఎక్కించారు.

Three injured for lightening in Guntur district

వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయినట్లు డాక్టర్స్ తెలిపారు. తృటిలో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితులను ప్రధమ చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. అంతకు ముందు ఆసుపత్రి వద్ద బాధితులను ఏ.పీ, స్పీకర్ పరా మరహించారు.

English summary
Three injured in lightening at Nakirikal in Guntur district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X