చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు, బిక్కుబిక్కుమంటూ జనాలు

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం వెలుతురుచేను పంచాయతీ పరిధిలో ఆదివారం స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ కారణంగా రెండు నివాస ఇళ్లు బీటలు వారాయి. శనివారం సాయంత్రం నుంచి నాలుగుసార్లు భూప్రకంపనలు

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం వెలుతురుచేను పంచాయతీ పరిధిలో ఆదివారం స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

ఈ కారణంగా రెండు నివాస ఇళ్లు బీటలు వారాయి. శనివారం సాయంత్రం నుంచి నాలుగుసార్లు భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

Tremors in Chittoor district.

ప్రకంపనలకు ముందు పేలుళ్ల శబ్ధం వస్తోందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై అధికారులకు సమాచారం అందించారు. ప్రకంపనల కారణంగా గ్రామస్తులు భయాందోళనతో గడుపుతున్నారు.

English summary
Mild tremors at Bangarupalyam mandal in Chittoor district have caused panic among the residents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X