వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విజయవాడలో ఏపీ ఆందోళనలో పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్త
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రం తీరును నిరసిస్తూ ఏపీలో వామపక్షాలు గురువారం బంద్ తలపెట్టాయి. ఈ బందుకు వైసీపీ, జనసేన మద్దతు తెలిపింది. టీడీపీ పరోక్షంగా మద్దతు పలికింది.
వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలోని లెనిన్ సెంటర్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్త ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ బంద్కు తన మద్దతు తెలిపారు.
ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ తలపెట్టిన ఈ పోరాటానికి తెలంగాణ ఎంపీలు కూడా మద్దతు తెలపాలని కోరతానని అన్నారు.
Comments
trs chandrababu naidu nara chandrababu naidu narendra modi andhra pradesh bandh budget 2018 left cpi cpm ap bandh janasena pawan kalyan ys jagan చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ బంద్ బడ్జెట్ 2018 వామపక్షాలు సీపీఐ సీపీఎం వైయస్సార్ కాంగ్రెస్ జనసేన పవన్ కళ్యాణ్ పవన్ కల్యాణ్ వైయస్ జగన్ టీఆర్ఎస్ ఏపీ బంద్
English summary
TRS activist in AP protest in Vijayawada.
Story first published: Thursday, February 8, 2018, 19:01 [IST]