వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కిరణ్ పార్టీ ఖమ్మం అభ్యర్థి నాగార్జునపై తెరాస దాడి
తనను వదిలిపెట్టాలంటూ నాగార్జున వారిని ప్రాధేయపడినప్పటికీ తెరాస కార్యకర్తలు వినిపించుకోలేదు. రాళ్లతో చేయడంతో వాహనం ధ్వంసమైంది.
నాగార్జునకు కూడా స్వల్పగాయాలయ్యాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అడ్డుకున్నారు. అనంతరం నాగార్జునసాగర్ వేరే కారులో నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరారు. తమ అభ్యర్థిపై దాడిని జెఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండించింది.
గోషా మహల్లో నాకు తిరుగు లేదు: ముఖేష్
గోషా మహల్ నియోజకవర్గంలో తనకు తిరుగు లేదని మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ అన్నారు. బిజెపి ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదంటే అర్తం చేసుకోవచ్చునన్నారు. 25 ఏళ్లుగా తాను గోషామహల్ ప్రజల కోసం కృషి చేస్తున్నానన్నారు. తన తనయుడు ముషీరాబాద్ నుండి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటే విరమించుకోమని చెప్పానని తెలిపారు.
Comments
nagarjuna mukesh goud lok sabha election 2014 andhra pradesh assembly election 2014 నాగార్జున ముఖేష్ గౌడ్ లోకసభ ఎన్నికలు 2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2014
English summary
Telangana Rastra Samithi activists attacked on JSP candidate Nagarjuna.
Story first published: Wednesday, April 9, 2014, 13:06 [IST]