వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబును కలిసిన టీఆర్ఎస్ ఎంపీ: విషయమేంటి?..

కుమారుడి వివాహానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా.. చాలామంది నేతలు వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలనే కలిగి ఉంటారు. అందుకే నేతల ఇంట్లో శుభకార్యాలకు అన్ని పార్టీల నాయకులు దర్శనమిస్తుంటారు.

తాజాగా టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. తన కుమారుడి వివాహం నిశ్చయమైన నేపథ్యంలో.. శుభలేఖతో ఆయన వద్దకు వెళ్లారు.

 trs mp jithender reddy met chandrababu naidu

కుమారుడి వివాహానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. చంద్రబాబుతో పాటు పలువురు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఆయన శుభలేఖలు ఇచ్చారు.

English summary
TRS MP Jithender Reddy met AP CM Chandrababu Naidu to invite his son's wedding ceremony
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X