వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ఫోన్ చేసి ఆహ్వానించాం: కోడెల

మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు పదిహేను రాష్ట్రాల స్పీకర్లు హాజరు కానున్నారని ఏపీ శాసన సభా స్పీకర్ కోడెల శివప్రసాద రావు శుక్రవారం నాడు వెల్లడించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు పదిహేను రాష్ట్రాల స్పీకర్లు హాజరు కానున్నారని ఏపీ శాసన సభా స్పీకర్ కోడెల శివప్రసాద రావు శుక్రవారం నాడు వెల్లడించారు. ఫిబ్రవరి పదవ తేదీన దలైలామా సదస్సులో పాల్గొంటారన్నారు.

 TRS and YSRCP women mlas invited for Woman run

ఫిబ్రవరి 12న మహిళా రన్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సభ్యులకు ఫోన్ చేసి ఆహ్వానించామని కోడెల చెప్పారు.

English summary
AP speaker Kodela Siva Prasada Rao on Friday said that TRS and YSRCP women mlas invited for Woman run.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X