ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నందిగామలో ఆటో-లారీ ఢీ: ఇద్దరు అక్కడికక్కడే మృతి!

|
Google Oneindia TeluguNews

నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అన్నాసాగరం బైపాస్ రోడ్డు వద్ద రాంగ్‌రూట్‌లో వస్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది.

ప్రమాదంలో మరణించినవారిని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. చందర్లపాడు మండలం కోపూరులో జరుగుతున్న బంధువుల దశదిన కర్మ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో వీరు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులను నందిగామ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

two died in a road accident in nandigama
English summary
Two Khammam people were died in a road accident in Nandigama, Krishna district. On Wednesday morning a lorry hits their auto
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X