గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్యాంగ్ వార్: సయోధ్యకు చింటూ విందు, పరస్పర దాడిలో ఇద్దరు హతం

By Pratap
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లాలోని మంగళగిరి పట్టణంలో గ్యాంగ్ వార్ తీవ్ర సంచలనం సృష్టించింది. రెండు గ్రూపులకు మధ్య జరిగిన దాడుల్లో ఇద్దరు గ్రూపు నాయకులు హత్యకు గురయ్యారు నిడమూరు రోడ్డు రైల్వే గేటు సమీపంలో గురువారం అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

హేమంత్, రమేష్ అనేవారు రెండు గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ రెండు గ్రూపుల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చింటూ అనే వ్యక్తి వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి రాత్రి విందు ఏర్పాటు చేశాడు.

 Two killed in gang war in Guntur district

ఆ సమయంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పరస్పరం దాడి చేసుకున్నారు. తీవ్ర గాయాలు కావడంతో ఇరువురు కూడా అక్కడికక్కడే మరణించారు. సమాచారం తెలుసుకున్న ఇరు వర్గాలు కూడా పరస్పరం దాడులకు దిగాయి.

ఆ గాడుల్లో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడినవారు మంగళగిరి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చింటూ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
Two persons have been killed in a gang war at Mangalgiri in Guntur district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X