వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర బడ్జెట్: దీర్ఘకాలంలో చాలా ప్రయోజనాలు.. మోడీ, జైట్లీకి కృతజ్ఞతలన్న చంద్రబాబు

ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. విజయవాడలో ఆయన బడ్జెట్ పై మీడియాతో మాట్లడారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. విజయవాడలో ఆయన బడ్జెట్ పై మీడియాతో మాట్లడారు.

దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు కలిగించే అంశాలు బడ్జెట్ లో చాలా ఉన్నాయని అన్నారు. కేంద్రం రాజధాని ప్రాంత రైతులకు మూలధన లాభంలో పన్ను మినహాయింపు ఇవ్వడంపై చంద్రబాబు హర్షం వెలిబుచ్చారు.

Union Budget: Many Benefits in Long Period.. Thanks to Modi and Jaitley : AP CM Chandrababu Response

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కృతజ్ఞతలు తెలిపారు. ''డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కోసం కొన్ని సిఫార్సులు చేశాం. చెల్లింపుల బోర్డు ఏర్పాటు చేశారు. మౌలిక వసతులకు బడ్జెట్ లో ప్రధాన్యం ఇచ్చారు..'' అని ఆయన పేర్కొన్నారు.

అలాగే గృహ నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చారని, ఎస్సీ, మైనార్టీలు, మహిళలు, యువతకు ప్రధాన్యం లభించిందని అన్నారు. విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత రావాల్సి ఉందని చంద్రబాబు వివరించారు.

English summary
Chandrababu described about the benefits showered on Andhra Pradesh (AP) in Union Budget 2017-18 presented today. The exemption of Capital Gains on land pooling by farmers, has brought a great relief, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X