వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసెంబ్లీ సమావేశాలపై జగన్ పార్టీ ఫైర్
శాసనసభా సమావేశాలను నామమాత్రంగా నిర్వహిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యుడు శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. ప్రభుత్వం తప్పించుకోవాలని చూడడం సరి కాదని వారు మంగళవారం మీడియా సమావేసంలో అన్నారు.
Comments
srikanth reddy ysr congress andhra pradesh assembly శ్రీకాంత్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ శాసనసభ
English summary
YSR Congress MLA Srikanth Reddy and MLC Pilli Subhash Chandrabose demanded assebly session should be extended.