వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ నాయకురాలి కూతురుకి సివిల్స్ ర్యాంక్, ఏపీ కేడర్‌కే తొలి ఆప్షన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శనివారం సివిల్స్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో శ్రీకాకుళం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి కుమార్తె వేదితా రెడ్డి 71వ ర్యాంకు సాధించింది. ఆమె వయస్సు 23.

శనివారం సివిల్స్ ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు చెందిన 50 మందికి పైగా సివిల్స్‌లో సత్తా చాటారు. 4, 18, 30, 44, 49, 50, 66, 71, 88, 97 తదితర ర్యాంకులు వందలోపు వచ్చాయి.

<strong>సివిల్స్‌లో తెలుగు విద్యార్థుల సత్తా, టాప్ 100లో..</strong>సివిల్స్‌లో తెలుగు విద్యార్థుల సత్తా, టాప్ 100లో..

YSR Congress Party leader daughter gets 71 rank in Civils

అందులో వేదితా రెడ్డి 71వ ర్యాంకు సాధించింది. వేదితా రెడ్డి తల్లి స్వస్థలం శ్రీకాకుళం. తండ్రి స్వస్థలం విజయనగరం. వేదితా రెడ్డి ఆరో తరగతి నుండి 12వ తరగతి వరకు ఢిల్లీలోని సంస్కృతి పాఠశాలలో చదివింది. నోయిడాలో 2013లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బీటెక్ పూర్తి చేసింది. ఏపీ కేడర్‌కు మొదటి ఆప్షన్ ఇచ్చింది.

English summary
YSR Congress Party leader daughter gets 71 rank in Civils
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X