టిలో జగన్: 13ఎంపీ, 81అసెంబ్లీ, దినేష్కు మల్కాజిగిరి
జాబితా లోకసభ అభ్యర్థులు
లీలా
రాణి
ఆదె
-
అదిలాబాద్
ఎస్
రవీందర్
రెడ్డి
-
నిజామాబాద్
మీసాల
రాజా
రెడ్డి
-
కరీంనగర్
ఎండి
మోహియుద్దీన్
-
జహీరాబాద్
దినేష్
రెడ్డి
-
మల్కాజిగిరి
బొడ్డు
సాయినాద్
రెడ్డి
-
హైదరాబాద్
జెట్టి
ధర్మరాజు
-
నాగర్
కర్నూలు
గున్నం
నాగిరెడ్డి
-
నల్గొండ
తెల్లం
వెంకట్రావు
-
మహబూబాబాద్
పొంగులేటి
శ్రీనివాస్
రెడ్డి
-
ఖమ్మం
హబీబ్
అబ్దుల్
రహమాన్
-
మహబూబ్
నగర్
కొండా
రాఘవ
రెడ్డి
-
చేవెళ్ల
ప్రభు
గౌడ్
-
మెదక్
తెలంగాణ బరిలో కిరణ్ పార్టీ
మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీ కూడా తెలంగాణలో 3 లోకసభ, 24 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మంగళవారం తెలంగాణలో 519 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో లోకసభకు 58 మంది నామినేషన్లు వేశారు. అత్యధికంగా కరీంనగర్ పార్లమెంటుకు 8 నామినేషన్లు పడ్డాయి. మల్కాజిగిరి అసెంబ్లీకి అత్యధికంగా 11 మంది మంగళవారం నామినేషన్ వేశారు. ఆ తర్వాత బెల్లంపల్లిలో 9 మంది, ఆదిలాబాద్, కామారెడ్డి, చొప్పదండి, ఉప్పల్, గోషామహల్ నియోజకవర్గాలకు 8 మంది చొప్పున నామినేషన్లు వేశారు.