వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

''జేబులు నింపుకోవడం కోసమే...ప్రత్యేక హోదాను పక్కను పెట్టారు''

జేబులు నింపుకోవడం కోసమే ప్రత్యేక హోదాను చంద్రబాబునాయుడు విస్మరించారని వైఎస్ఆర్ సిపి ఎంఏల్ఏ ఎంఏల్ఏ గిడ్డి ఈశ్వరి ఆరోపించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం:ప్రత్యేక హోదా కోసం ప్రజలు రెండేళ్ళుగా పోరాటం చేస్తోంటే ఎందుకు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొన్నారని ఎపి సిఎం చంద్రబాబునాయుడిని నిలదీశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఏల్ఏ గిడ్డి ఈశ్వరి.

జేబులు నింపుకోవడం కోసమే ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబునాయుడు ఒప్పుకొన్నారని ఆమె విమర్శించారు. ఎన్నికల సమయంలో బిజెపి నేత వెంకయ్యనాయుడితో కలిసి ప్రత్యేక సాధిస్తే తప్ప ఆంద్రప్రదేశ్ అభివృద్ది సాధించలేదని చేసిన ప్రసంగాలను ఆమె గుర్తుచేశారు.

chandrababu naidu.

మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రస్తావించలేదా ఆమె గుర్తుచేశారు. చంద్రబాబు విపక్షాల పట్ల వివక్ష చూపుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు రెండున్నర ఏళ్ళుగా పోరాడుతున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు.

ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించాలని ఆందోళన చేస్తున్నవారిని చంద్రబాబు ప్రభుత్వం భయపెడుతోందని ఆమె ఆరోపించారు.

ప్రత్యేక హోదా కోసం ప్రజలు రెండేళ్ళుగా పోరాటం చేస్తోంటే ఎందుకు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొన్నారని ఎపి సిఎం చంద్రబాబునాయుడిని నిలదీశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఏల్ఏ గిడ్డి ఈశ్వరి.

English summary
ysrcp mla giddi eshwari alleged on ap cm chandrababu naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X