వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోతిరెడ్డిపాడుపై లేని తొందర నిమ్మగడ్డపై ఎందుకు ? బాధ్యతగా వ్యవహరించండి- సాయిరెడ్డి ట్వీట్....

|
Google Oneindia TeluguNews

రాయలసీమకు నీరందించే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం, గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు ఇవ్వడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటివరకూ స్పందించలేదు. సరిగ్గా ఇదే అంశాన్ని టార్గెట్ గా చేసుకుని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీకి ఇవాళ చురకలు అంటించారు.

ysrcp mp vijaysai reddy questions naidu over his hurry on sec case

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ న్యాయపోరాటానికి సిద్ధం కావడంపై వైసీపీ ఎంపీ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇందులో ఆయన పోతిరెడ్డి పాడు వ్యవహారంలో గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పుపై టీడీపీ స్పందించలేదని, ప్రభుత్వం కంటే ముందే ఈ కేసులో న్యాయపోరాటం చేసుంటే ప్రజల పట్ల అంతో ఇంతో బాధ్యత ఉన్నట్లు అనిపించేదన్నారు. కానీ నిమ్మగడ్డ రమేష్ వంటి పట్టించుకోనవసరం లేని వ్యక్తుల విషయంలో న్యాయపోరాటాలు చేసి చంద్రబాబు పరువు తీసుకుంటున్నారని సాయిరెడ్డి ఆరోపించారు.

నిమ్మగడ్డ తొందరపడ్డారా ? హైకోర్టు తీర్పు చూడకుండానే బాధ్యతల్లోకి- ఆ తర్వాత...? నిమ్మగడ్డ తొందరపడ్డారా ? హైకోర్టు తీర్పు చూడకుండానే బాధ్యతల్లోకి- ఆ తర్వాత...?

Recommended Video

COVID-19 Cases Crossed 3045 Mark In AP, 98 New Cases Registered In 24Hrs
ysrcp mp vijaysai reddy questions naidu over his hurry on sec case

English summary
in his latest tweet ysrcp mp vijaya sai reddy questions tdp chief chandra babu naidu over his hurry on sec case rather than pothireddy padu project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X