Massage: యాపిల్ పండ్లు లాంటి అమ్మాయిలు, మసాజ్ తో మస్త్ మజా, దెబ్బకు దూల, దెయ్యం దిగిపోయింది!
బెంగళూరు: మసాజ్ సెంటర్ లో అందమైన యాపిల్ పండ్లులా ఉన్న అమ్మాయిలతో ఎంజాయ్ చెయ్యాలని ఆశపడిన ఓ యువకుడి దూలతీరిపోయింది. మసాజ్ సెంటర్ లో ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లి కిలాడీ లేడీ అండ్ గ్యాంగ్ చేతిలో చిక్కుకున్న యువకుడికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అమ్మాయిలు, ఆంటీల పిచ్చితో ఊగిపోతున్న యువకులను టార్గెట్ చేసుకుని మసాజ్ రాసలీలల వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఠా అడ్డంగా బుక్కైపోయింది.
friends: మీ అమ్మ సూపర్ ఫిగర్ రా, కత్తిలా ఉంటుంది, భలే ఎంజాయ్ చేశా, క్వాటర్ బాటిల్ తో రెండు !
ప్రీతమ్ కు ఉబలాటం ఎక్కువే
బెంగళూరులోని జయనగరలో ప్రీతమ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మంచి మసాజ్ సెంటర్ లో యాపిల్ పండ్లు లాంటి అమ్మాయిలతో మసాజ్ చేసుకుని లైఫ్ ఎంజాయ్ చెయ్యాలని ప్రీతమ్ బావించాడు. చాలా రోజుల నుంచి మసాజ్ సెంటర్ కు వెళ్లి మసాజ్ చేయించుకుని శరీరం ఉల్లాసంగా ఉండేలా చూసుకోవాలని ప్రీతమ్ ఎదురు చూశాడు.
కొంప ముంచిన గూగుల్ తల్లి
బెంగళూరులో మంచి దొండపండ్లు లాగా ఉండే అమ్మాయిలు ఉన్న మసాజ్ సెంటర్ ఎక్కడ ఉంది అంటూ ప్రీతమ్ గూగుల్ లో వేతికాడు. ఓ మంచి మసాజ్ సెంటర్ ఉన్న అడ్రస్ ప్రీతమ్ కు చిక్కింది. వెంటనే ఆ అడ్రస్ లో ఉన్న ఫోన్ నెంబర్ కు ప్రీతమ్ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. తాను ఇంతకాలం ఎదురు చూసిన అమ్మాయిలు ఈ మసాజ్ సెంటర్ లో చిక్కారని ప్రతీమ్ గాల్లో తేలిపోయాడు.
పంప్ సెట్ ఏరియాకు వచ్చేయ్
జయనగర్ లో పంప్ సెట్ ఏరియా ఉంది. మసాజ్ సెంటర్ లో ఉన్న ఫోన్ నెంబర్ కు ప్రీతమ్ ఫోన్ చేశాడు. మీరు వెంటనే జయనగర్ లోని పంప్ సెట్ ఏరియాలోకి రావాలని అవతలివాళ్లు ప్రీతమ్ కు సూచించారు. ప్రతీమ్ జయనగర్ లోని పంప్ సెట్ ఏరియాలోకి వెళ్లి కొంతసేపు వేచి చూశాడు. పంప్ సెట్ ఏరియాలోకి విలాసవంతమై కారులో ఓ అమ్మాయి వెళ్లి ప్రీతమ్ ను పలకరించింది.
మొదటి విడతలో మడతపెట్టేశారు
ప్రీతమ్
దగ్గర
రూ.
15
వేలు
తీసుకున్న
వ్యక్తులు
అమ్మాయిని,
ప్రీతమ్
ను
పిలుచుకుని
వెళ్లి
ఓ
ఇంటిలో
వదిలిపెట్టారు.
తరువాత
ఆ
ఇంట్లో
ప్రీతమ్
మసాజ్
చెయ్యడానికి
వెళ్లిన
అమ్మాయితో
రాసలీలలు
సాగించి
పిచ్చపాటిగా
ఎంజాయ్
చేశారు.
అదే
సమయంలో
మసాజ్
చేసిన
అమ్మాయి,
ప్రీతమ్
ల
రాసలీలల
వీడియోలు,
ఫోటోలు
కొందరు
వ్యక్తులు
తీశారు.
తరువాత
ప్రీతమ్
కు
ఆ
వీడియోలు
చూపించడంతో
అతని
మైండ్
బ్లాక్
అయ్యింది.
రూ. మూడు లక్షలు, బంగారు నగలు లూటీ
మాకు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వకుంటే నీ రాసలీలల వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, తరువాత నీ పరువుపోయి ఆత్మహత్య చేసుకుంటావని నిందితులు ప్రీతమ్ ను బ్లాక్ మెయిల్ చేశారు. తన దగ్గర ఉన్న రూ. 1.50 లక్షలు, బంగారు గొలుసు, ఉంగరం నిందితులకు ఇచ్చిన ప్రీతమ్ తనను వదిలేయాలని మనవి చేశాడు. అయితే నిందితులు ప్రీతమ్ ను కుమారస్వామి లేఔట్ లోని ఓ లాడ్జ్ లోకి తీసుకెళ్లి నిర్బంధించి డబ్బుల కోసం పీడించారు.
దెబ్బకు దౌడ్
లాడ్జ్ లో ప్రీతమ్ ను నిర్బందించి అతని ఫ్రెండ్ కు ఫోన్ చేశారు. లాడ్జ్ లోకి వెళ్లిన ప్రీతమ్ ఫ్రెండ్ దగ్గర రూ. 1.50 లక్షలు లాక్కోన్న నిందితులు ఇద్దర్ని వదిలేశారు. తరువాత మళ్లీ డబ్బులు ఇవ్వాలని ఫోన్లు చేసి బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ప్రీతమ్ కుమారస్వామి లేఔట్ పోలీసులకు ఫిర్యాదు చేసి తన రాసలీలల వీడియోలు ఇప్పించాలని మనవి చేశాడు.
కొత్త దందాలు..... స్కెచ్ లు
కేసు నమోదు చేసిన పోలీసులు ప్రీతమ్ ను నిలువు దోపిడీ చేసిన శివకుమార్, మైకెల్, రాజ్, సెల్వరాజ్, తిమ్మప్ప, మనుకుమార్ అనే నిందితులను అరెస్టు చేశారు. బెంగళూరులో మసాజ్ సెంటర్ల ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ వేశ్యవాటిక కేంద్రాలు నిర్వహిస్తున్నారని వెలుగు చూసిన విషయం తెలిసిందే.
పరువు ప్రతిష్ట కోసం గోబ్యాక్
మసాజ్ సెంటర్ల పేరుతో ఇలాంటి బ్లాక్ మెయిల్ దందాల ముఠాలు కూడా ఇప్పుడు తెరమీదకు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మసాజ్ సెంటర్ కు వెళ్లి రాసలీలలు సాగించి చివరికి బ్లాక్ మెయిల్ కు గురైన కొందరు ఎక్కడ పరువు పోతుందో ?, మా వీడియోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తాయో అనే భయంతో ఇలా డబ్బులు సమర్పించుకుంటున్నారని పోలీసులు అంటున్నారు.