వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం ఊరట: జీఎస్టీ 28% శ్లాబ్‌లో మిగిలింది ఇక 35 వస్తువులే

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: 28వ జీఎస్టీ కౌన్సెల్ పలు వస్తువులను తక్కువ శ్లాబ్‌లోకి తీసుకు రావడంతో ఇక 28 శాతం శ్లాబ్‌లో కేవలం 35 వస్తువులు మాత్రమే ఉన్నాయి. గత ఏడాది జూలై 1 నుంచి ఇప్పటి వరకు 28 శాతం శ్లాబ్‌లో నుంచి 191 వస్తువులను జీఎస్టీ మండలి తొలగించింది.

దీంతో అత్యధిక 28 శాతం శ్లాబ్‌లో కేవలం 35 వస్తువులు మాత్రమే ఉన్నాయని అధికారులు తెలిపారు. అందులో ఏసీలు, డిజిటల్‌ కెమెరాలు, వీడియో రికార్డర్లు, వంట పాత్రలను తోమే మెషీన్లు, ఆటో మొబైల్స్‌ వంటివి ఉన్నాయి. జులై 2017న జీఎస్టీ ప్రారంభించినప్పుడు 226 వస్తువులు 28 శాతం పన్ను శ్లాబులో ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 35కు చేరింది.

మధ్యతరగతికి, వ్యాపారులకు భారీ ఊరట: 88 వస్తువులపై జీఎస్టీ తగ్గింపుమధ్యతరగతికి, వ్యాపారులకు భారీ ఊరట: 88 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు

GST Council Meet: Now, Only 35 Goods In 28% Bracket

ఇటీవల నిత్యం వినియోగించే 88 వస్తువులపై జీఎస్టీ తగ్గిన విషయం తెలిసిందే. చాలా వస్తువులను 28 శాతం శ్లాబ్ నుంచి 18 శాతం శ్లాబ్‌లోకి తెచ్చారు. మధ్య తరగతికి మేలు చేసేలా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇవి 27వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

English summary
The GST Council has pruned the 28 per cent slab by cutting tax rates on 191 goods over the last one year, leaving just 35 items, including AC, digital camera, video recorders, dish washing machine and automobiles, in the highest tax bracket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X