వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్షయ తృతీయ ఎఫెక్ట్: బంగారం కొనుగోలులో 20 శాతం వరకు పెరుగుదల

|
Google Oneindia TeluguNews

ముంబై: ఏప్రిల్ 18వ తేదీన అక్షయ తృతీయ ఉంది. ఈ రోజు బంగారం కొనడం చాలామందికి ఆనవాయితీ. దీంతో ఆభరణాల కొనుగోలు భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు.

అక్షయ తృతీయ కారణంగా ఆభరణాల విక్రయాలు పెరిగే అవకాశానికి తోడు, పెళ్లిళ్లల సీజన్. దీంతో సుమారు 15 నుంచి 20 శాతం వరకు అమ్మకాలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Jewellers expect 15-20% growth in sales this Akshaya Tritiya

ప్రస్తుతానికి పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని, పసిడి ధరల విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చునని, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆభరణాల విక్రయాలు పెరుగుతాయని ఆశిస్తున్నామని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ కౌన్సెల్ చైర్మన్ తెలిపారు.

జ్యువెల్లరీ మార్కెట్లో పెళ్లికి సంబంధించిన ఆభరణాలకు విపరీతమైన డిమాండ్ ఉందని, అదే సమయంలో పెద్ద నగలకు డిమాండ్ కొంత తగ్గిందన్నారు. నీరవ్ మోడీ కుంభకోణం బయటపడటంతో ఆభరణాల తయారీ రంగం ఆశించిన స్థాయిలో పెరగలేదని ఇండియా బులియన్ అండ్ జ్యువెల్లరీ అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు.

English summary
This year’s Akshaya Tritiya, on April 18, is expected to be the costliest ever as gold prices are likely to remain firm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X