illegal affair: వయ్యారాల వదిన భర్త విదేశాల్లో, బెడ్ రూమ్ లో భార్యకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు!
చెన్నై/ శివగంగై/ శివకాశి: పెద్దలు నిశ్చయించిన పెళ్లి చేసుకున్న యువతి ఎన్నో ఆశలతో అత్తారింటిలో అడుగుపెట్టింది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న అన్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త భార్యను సుఖపెట్టకుండా వదినతో సరసాలు ఆడుతున్నాడు. ఒకే ఇంట్లో ఉంటున్న వదినతో భర్త బెడ్ రూమ్ లో రాసలీలు సాగిస్తూ అడ్డంగా భార్యకు చిక్కిపోయాడు. ఇదేమిటని ప్రశ్నించిన భార్యను తనకు ఎంతోకాలం నుంచి తన వదినతో అక్రమ సంబంధం ఉందని, అంత త్వరగా ఈ అలవాటు మానుకోలేని చెప్పాడు. ఎదురుతిరిగిన భార్యను నువ్వు ఎందుకు ఇంకా కట్నం తీసుకురాలేదని వేధింపులకు గురి చెయ్యడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. 45 రోజుల తరువాత అసలు విషయం వెలుగు చూడటంతో పోలీసులు వయ్యారి వదిన, ఆమె మరిదిని బెండ్ తీసి అరెస్టు చేసి జైలుకు పంపించారు.
Illegal affair: పైకి కోచింగ్ సెంటర్, ప్రియుడికి భార్య రొమాన్స్ పాఠాలు, నగ్న వీడియో షేర్, క్లైమాక్స్
భార్యకు ఎన్నో ఆశలు
తమిళనాడులోని శివగంగై జిల్లా నన్నిపూర్ లో నివాసం ఉంటున్న భాగ్యరాజ్ (32) అనే యువకుడితో కౌసల్య (19) అనే యువతికి లాక్ డౌన్ అమలులో ఉన్న టైమ్ లోనే జులై నెలలో పెళ్లి జరిగింది. కరోనా వైరస్ కారణంగా రెండు నెలలు కౌసల్య పుట్టింటిలోనే ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో కౌసల్య తన భర్త భాగ్యరాజ్ తో కాపురం చెయ్యాలని ఎంతో ఆశతో అత్తారింటిలో అడుగుపెట్టింది.
అన్న విదేశాల్లో.... వయ్యారాల వదిన వంటింట్లో
భాగ్యరాజ్,
కౌసల్య
దంపతులు
ఆర్ఎస్.
మంగళంలోని
పెరుమాల్
కోవిల్
వీదిలో
నివాసం
ఉంటున్నారు.
భాగ్యరాజ్
అన్న
కుమార్
విదేశాల్లో
ఉద్యోగం
చేస్తున్నాడు.
కుమార్
విదేశాల్లో
ఉండటంతో
అతని
భార్య
జ్యోతి
(36),
ఆమె
ఇద్దరు
పిల్లలు
భాగ్యరాజ్
ఇంట్లోనే
ఉంటున్నారు.
భార్య
కౌసల్య
బాత్
రూమ్
లో
స్నానం
చేస్తున్న
టైమ్
లో,
ఆమె
ఏదైనా
పనిపై
ఉన్న
సమయంలో
వంటిట్లో
ఉంటున్న
వయ్యారాల
వదిన
జ్యోతితో
మరిది
భాగ్యరాజ్
సరసాలు
ఆడుతున్నాడు.
పెళ్లికాకముందే వయ్యారాల వదినతో లింక్
భాగ్యరాజ్
కౌస్యలను
పెళ్లి
చేసుకోకముందు
నుంచే
తన
ఇంట్లో
ఉంటున్న
వయ్యారాల
వదిన
జ్యోతితో
అక్రమ
సంబంధం
పెట్టుకున్నాడు.
కౌసల్య
ఇంటికి
వచ్చిన
తరువాత
కూడా
భాగ్యరాజ్,
జ్యోతి
రాసలీలలు
సాగిస్తూనే
ఉన్నారు.
భాగ్యరాజ్
ఇంటికి
వచ్చిన
15
రోజుల్లోనే
తన
భర్తకు
వయ్యారాల
వదిన
జోత్యితో
తన
భర్తకు
లింక్
ఉందని
తెలుసుకున్న
కౌసల్య
దిమ్మతిరిగిపోయింది.
బెడ్ రూమ్ లో వదినతో భర్త...... ఛీ !
బాత్ రూమ్ లో స్నానం చెయ్యడానికి కౌసల్య వెళ్లింది. ఆ టైమ్ లో బెడ్ రూమ్ లోకి దూరిన భాగ్యరాజ్, వదిన జ్యోతి మంచి రసపట్టులో ఉన్నారు. బాత్ రూమ్ లో స్నానం చెయ్యకుండా టవల్ కోసం బెడ్ రూమ్ లోకి వెళ్లిన కౌసల్య తన భర్త భాగ్యరాజ్ అతని వదిన జ్యోతి నగ్నంగా బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్న విషయం గుర్తించి షాక్ కు గురై గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో పరువు పోతుందని భయపడిన భాగ్యరాజ్ ఆ రోజు భార్య కౌసల్యకు సర్ది చెప్పాడు.
రుచి మరిచిపోవడం ఇప్పుడే సాధ్యం కాదు
తన
వదిన
జ్యోతితో
తనకు
అనేక
సంవత్సరాల
నుంచి
అక్రమ
సంబంధం
ఉందని,
ఆ
సంబంధం
అంత
త్వరగా
వదలుకోవడం
సాధ్యాం
కాదని
తేల్చి
చెప్పాడు.
ఇదే
విషయంలో
భాగ్యరాజ్,
కౌసల్య
దంపతుల
మధ్య
గొడవలు
ఎక్కువ
అయ్యాయి.
ఎక్కడ
మా
పరువు
పోతుందో
అనే
భయంతో
భాగ్యరాజ్
మీ
నాన్న
ఇస్తానన్న
కట్నం
ఇంకా
ఎందుకు
ఇవ్వలేదని
గొడవపెట్టుకున్నాడు.
మర్యాదగా
కట్నం
తీసుకుని
వస్తే
రా,
లేకపోతే
నీ
పుట్టింటికి
వెళ్లి
అక్కడే
చావు
అంటూ
భాగ్యరాజ్
భార్యను
వేధింపులకు
గురి
చేశాడు.
ఛండాలం చూడలేక భార్య ఆత్మహత్య
భార్య
కౌసల్యకు
ఆమె
పుట్టింటి
వాళ్లు
పెట్టిన
బంగారు
నగలు
తీసుకెళ్లి
కుదవపెట్టిన
భాగ్యరాజ్
మద్యం
సేవిస్తూ
వదిన
జ్యోతిని
షికార్లు
తీసుకెళ్లి
పిచ్చపాటిగా
ఎంజాయ్
చేశాడు.
వదిన
జ్యోతితో
ఎంజాయ్
చేస్తున్న
భర్త
భాగ్యరాజ్
కు
నచ్చచెప్పలేక
కౌసల్య
విసిగిపోయింది.
సెప్టెంబర్
30వ
తేదీన
భాగ్యరాజ్
వదిన
జ్యోతి,
ఆమె
పిల్లలను
పిలుచుకుని
బయటకు
వెళ్లిపోయాడు.
ఆ
సమయంలో
కౌసల్య
ఇంటిలో
ఉరి
వేసుకుని
ఆత్మహత్య
చేసుకుంది.
కౌసల్య
ఆత్మహత్య
చేసుకున్న
సమయంలో
ఇంట్లో
ఎవ్వరులేకపోవడంతో
ఆమె
కుటుంబ
సభ్యులకు
అనేక
అనుమానాలు
వ్యక్తం
అయ్యాయి.
45 రోజులకు పాపం పండిపోయింది
కౌసల్య అనుమానాస్పద మృతి కేసు విచారణ చేసిన ఎస్ఆర్ మంగళం పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. భాగ్యరాజ్ అతని వదిన జ్యోతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆ విషయం ప్రశ్నించిన భార్య కౌసల్యను వేధింపులకు గురి చెయ్యడం వలనే ఆమె ఆత్మహత్య చేసుకుందని 45 రోజుల తరువాత బయటపడింది. వయ్యారాల వదిన జ్యోతితో పాటు కౌసల్య భర్త భాగ్యరాజ్ ను అరెస్టు చేసిన పోలీసులు ఇద్దరినీ జైలుకు పంపించారు. అత్తారింటికి వచ్చిన నెల రోజుల్లోనే కౌసల్య ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.