Play school teacher: భర్తకు బిస్కెట్, ప్రియుడికి బత్తాయి కాయలు, లాక్ డౌన్ లో లవ్ స్టోరీ !
చెన్నై/ నాగర్ కోవిల్/ కన్యాకుమారి: ప్రియుడి మీద వ్యామోహంతో భర్త హత్యకు బెడ్ రూమ్ లో స్కెచ్ వేసిన భార్య స్టోరీ బాహుబలి పార్ట్ 1, బాహుబాలి పార్ట్ 2 టైప్ లో చాలా కథ చాలా పెద్దగా ఉందని పోలీసులు అంటున్నారు. కెమెరామెన్ గణేష్ తో గాయిత్రి సినిమా తీస్తే బాహుబలి కంటే ఎక్కువ పార్ట్ లు వస్తాయని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. భర్త హత్యకు బెడ్ రూమ్ స్కెచ్ వేసిన భార్య కాలేజ్ లవ్ స్టోరీ తెలుసుకున్న పోలీసులు హడలిపోయారు. భర్తకు బిస్కెట్ వేసిన భార్య ప్లే స్కూల్ లో టీచర్ గా వెళ్లి ప్రియుడికి బత్తాయి కాయలు ఇచ్చేదని వెలుగు చూసింది. ప్రియుడు పక్కనే ఉండటానికి ఇంటి పక్కనే అతనితో ప్లే స్కూల్ పెట్టించిందని, బంగారు నగలు వాడి ముఖాన తగలేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
Torture: సినిమా ఆర్టిస్టు స్నానం చేస్తుంటే పోలీసు ఏం చేశాడంటే, మామూలోడుకాదు, ఆంటీలు రివర్స్!
భార్యకు కొవ్వు కోలాటం వేస్తోంది
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోవిల్ ప్రాంతానికి చెందిన గణేష్ కెమెరామెన్ గా పని చేస్తున్నాడు. గణేష్ భార్య గాయిత్రి (31). గాయిత్రీ వివాహం అయిన తరువాత భర్త గణేష్ తో చాలా సంతోషంగా ఉండేది. అయితే గాయిత్రికి కొవ్వు ఎక్కువగా ఉంది. భర్త గణేష్ గాయిత్రికి ఉన్న కొవ్వు తగ్గించడానికి అతని సామర్థ్యం సరిపోలేదు. భర్త గణేష్ కు తెలీకుండా గాయిత్రి ప్రియుడితో కులుకుతోంది.
గాయిత్రీకి కాలేజ్ లవ్ స్టోరి
గాయిత్రీకి పెళ్లి కాకముందే కాలేజ్ లో యాసీన్ అనే యువకుడితో పరిచయం ఉంది. యాసీన్, గాయిత్రీ ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరి మతాలు వేరు కావడంతో గాయిత్రీ ఇంట్లో, యాసీన్ ఇంట్లో వీరి పెళ్లికి నిరాకరించారు. అయితే పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకునే సత్తా లేకపోవడంతో యాసీన్ నా వళ్లకాదని చేతులు ఎత్తేశాడు. తరువాత గాయిత్రీ పెద్దలు చూపించిన గణేష్ ను పెళ్లి చేసుకుంది. గణేష్, గాయిత్రి దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది.
ప్రియుడికి పక్కలో ప్లే స్కూల్
కెమెరామెన్ గా పని చేస్తున్న గణేష్ ను వివాహం చేసుకుని ఓ కుమార్తెకు తల్లి అయిన గాయిత్రీ ప్రియుడు యాసీన్ ను మాత్రం మరచిపోలేకపోయింది. అంతే నివాసం ఉంటున్న ఇంటి పక్కనే యాసీన్ ఓ ప్లే స్కూల్ పెట్టడానికి గాయిత్రీ పూర్తిగా సహకరించింది. భర్త గణేష్ కు తెలీకుండా పుట్టింటిలో ఇచ్చిన బంగారు నగలు కుదువ పెట్టి ఆ డబ్బును ప్రియుడు యాసీన్ కు ఇచ్చింది.
స్కూల్ లో టీచర్, ఫ్రీటైమ్ లో రొమాన్స్
గాయిత్రీ ఇంటి పక్కన ప్లే స్కూల్ ఓపెన్ చేసిన యాసీన్ ప్రియురాలికి ఇంకా దగ్గర అయ్యాడు. కుమార్తెను అదే ప్లే స్కూల్ లో చేర్పించిన గాయిత్రీ ఆమె అక్కడే టీచర్ గా ఉద్యోగంలో చేరింది. ఇలా ప్లే స్కూల్ కు వెలుతున్నట్లు నటించిన గాయిత్రీ ప్లే స్కూల్ లో ప్రియుడు యాసీన్ తో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టంది.
లాక్ డౌన్ లో రాసలీలలు, బంగారం బట్టబయలు
లాక్ డౌన్ సమయంలో కూడా ప్లే స్కూల్ కు ఎప్పుడు పడితే అప్పుడు వెలుతున్న గాయిత్రీ ప్రియుడు యాసీన్ తో జల్సాలు చేస్తోంది. లాక్ డౌన్ కారణంగా స్కూల్ కు సెలవులు ఉన్నా నువ్వు ఎందుకు వెలుతున్నావ్ ? అంటూ భర్త గణేష్ నిలదీశాడు. అదే సమయంలో యాసీన్ వ్యవహారం బయటపడింది. ఇక ఇంట్లో బంగారు నగలు మాయం అయ్యాయని తెలుసుకున్న గణేష్ భార్య గాయిత్రీకి బెండ్ తీశాడు. నా పుట్టింటి వాళ్లు ఇచ్చిన బంగారు నగలు నేనే ఏమైనా చేసుకుంటాను, నువ్వు ఎవరు అడిగేదానికి అంటూ గాయిత్రీ ఎదురుతిరిగింది.
భర్తను చంపేద్దాం అంతే
భర్త గణేష్ ను హత్య చెయ్యాలని గాయిత్రీ ప్రియుడు యాసీన్ తో కలిసి డిసైడ్ అయ్యింది. భర్త గణేష్ ను హత్య చేస్తే తాను రూ. 2 లక్షలు ఇస్తానని గాయిత్రీ ప్రియుడు యాసీన్ కు చెప్పింది. నాలుగు రోజుల క్రితం రాత్రి గణేష్ తింటున్న ఆహారంలో ప్లాన్ ప్రకారం నిద్రమాత్రలు కలిపి ఇవ్వడంతో బెడ్ రూమ్ లో అతను నిద్రలోకి జారుకున్నాడు. రాత్రి భర్త గణేష్ నిద్రపోయిన తరువాత భార్య గాయిత్రి ప్రియుడు యాసీన్ కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంది. యాసీన్ వెంట అతని స్నేహితులు కరుణాకరన్, విజయ్ కుమార్ గణేష్ ఇంటికి వెళ్లారు.
గణేష్ జస్ట్ మిస్
మెలుకవలేకుండా
నిద్రపోతున్న
గణేష్
తల,
అతని
మర్మాంగం
మీద
ఇనుపరాడ్లతో
బలంగా
దాడి
చేసి
హత్య
చెయ్యడానికి
ప్రయత్నించారు.
ముందుగా
వేసుకున్న
ప్లాన్
ప్రకారం
గాయిత్రీ
కేకలు
వేసి
మంచం
మీద
నుంచి
తన
భర్త
గణేష్
పడిపోయాడని
నాటకం
ఆడింది.
ప్రస్తుతం
ఆసుపత్రిలో
కోమాలో
చికిత్స
పొందుతున్న
గణేష్
పరిస్థితి
విషమంగానే
ఉందని
పోలీసులు
అన్నారు.
గణేష్
హత్యకు
ప్లాన్
వేసిన
గాయిత్రీ,
హత్య
చెయ్యడానికి
ప్రయత్నించిన
కరుణాకరన్,
విజయ్
కుమార్
లను
పోలీసులు
అరెస్టు
చేశారు.
అయితే
గాయిత్రీ
ప్రియుడు
యాసీన్
మాత్రం
ఇంకా
చిక్కలేదని
నాగర్
కోవిల్
పోలీసులు
తెలిపారు.