ఆర్టీసీ బస్సు ఢీ...ముగ్గురు మృతి
చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు బైక్ను ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ప్రమాదం జరిగిన సంఘటనలో ఒకరు మృతి చెందగా... మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.
ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జిల్లాలోని పంజాని మండలం కోగిలేరు వద్ద జరిగింది.. అయితే మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది.
Comments
English summary
Three people were killed by rtc bus in the evening in chittoor District.more details will be awaited.
Story first published: Sunday, December 1, 2019, 19:47 [IST]