హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం: బండ్లగూడలో విరిగిపడ్డ కొండచరియలు, చిన్నారి సహా 8 మంది మృతి..

|
Google Oneindia TeluguNews

వాయుగుండం ప్రభావంతో భాగ్యనగరం తడిసి ముద్దయిపోయింది. అయితే వర్షం వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారు బిక్కుబిక్కు మంటున్నారు. వరదనీరు ఎలా అనుకుంటున్న సమయంలో కొండచరియలు వచ్చి వారి ఇంటిపై పడ్డాయి. ఇంకేముంది ఆ ఇంట్లో విషాద వదనం నెలకొంది.

 boulder fell on house at Bandlaguda, 8 dead

బండ్లగూడ ఏరియాలో ఓ ఫ్యామిలీ ఉంటోంది. వర్షాలకు వారి ఇంటిపై కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో ఇంట్లో ఉన్న 11 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ 8 మంది చనిపోయారు. వీరిలో ఒక చిన్నారి ఉన్నారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారిని సమీపంలో గల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని దగ్గరుండి మరీ అధికారులు సమీక్షిస్తున్నారు.

హైదరాబాద్ చాలా చోట్ల వర్ష బీభత్సం కొనసాగుతోంది. వనస్థలిపురంలో వర్షపునీరు ఇళ్లకు చేరింది. చాలా చోట్ల వరదనీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

English summary
8 persons including a child died while 3 persons have been injured after a boulder fell on their house at Bandlaguda area of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X