చిన జియర్ స్వామీజీ జన్మదిన వేడుకలకు చంద్రబాబు నాయుడు
టీడిపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. హైదరాబాద్లోని ముచ్చింతల్ గ్రామంలోని ఆశ్రమంలో స్వామీజీ పుట్టిన రోజులు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు హజరయ్యారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. స్వామీజీ చేసిన మంగళశాసనాలను అందరూ తమ జీవితంలో ఉపయోగించుకోవాలని ఈ సంధర్భంగా చంద్రబాబు సూచించారు.
జీయర్ స్వామి జన్మదిన వేడుకల్లో భాగంగా ఐదోరోజు తిరునక్షత్ర వేడుకలు నిర్వహించారు. కాగా ఆయన జన్మదినం సంధర్భంగా ఆశ్రమంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Comments
chandrababu naidu chinna jeeyar swamy birthday celebrations hyderabad చంద్రబాబు నాయుడు చినజీయర్ స్వామి హైదారాబాద్
English summary
AP former CM Chandrababu Naidu visited Chinna jeeyar Swamy Ashram.jeeyar Swamy birthday celebrations are going on in Hyderabad.
Story first published: Friday, November 1, 2019, 23:11 [IST]