హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చార్మీనార్ ఎక్స్‌ప్రెస్ లో పోగలు , ఆర్పిన సిబ్బంది

|
Google Oneindia TeluguNews

నాంపల్లి స్టేషన్ లో నిలిచి ఉన్న చార్మీనార్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి, స్టేషన్ లోని ప్లాట్‌ఫాం లో నిలిచి ఉన్న చార్మీనార్ ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగా పోగలు వచ్చాయి.దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.దీంతో అక్కడికి హుటుహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చింది.

fire in charminar express at nampally

కాగా బయలు దేరేందుకు సిద్దంగా ఉన్న రైలు కావడంతో ప్రయాణికులు ఎవరు లేరు, దీంతో పెను ప్రమాదం తప్పినట్టైంది,కాగా విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు.

English summary
fire in charminar express at namapalii railway station, firemen rushed to spot immediatley ,and no Casualties,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X