హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మల్కజ్‌గిరిని మరో నోయిడాగా మారుస్తా... రేవంత్ రెడ్డి..

|
Google Oneindia TeluguNews

మల్కజ్‌గిరి నియోజకవర్గాన్ని మరో నోయిడాగా మారుస్తానని ఎంపీ ,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. నియోజవర్గంలో గెలిపించిన ప్రజలకు ఆయన క‌‌ృతజ్ఝతలు తెలిపారు. .నియోజకవర్గంతో పాటు, రాష్ట్ర్రంలోని సమస్యలపై పోరాడతానని చెప్పారు. ఈనేపథ్యంలోనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ, ఐరన్ ఇండస్ట్ర్రీ, తోపాటు గిరిజన విశ్వవిద్యాలయ సాధనపై పోరాడతామని తెలిపారు. విద్యార్థుల సపోర్టుతో రెవంత్ రెడ్డి సమీప టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర రెడ్డిపై పదివేల పైచీలుకు ఓట్ల మెజారీటీతో గెలుపోందిన విషయం తెలిసిందే...

Revanth Reddy thanked the people for voting

ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఫై ఆయన ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర్రాన్ని రాష్ట్ర్రంగా కాకుండా ఒక రాజ్యంగా భావించారని అందుకే తండ్రి కొడుకులకు ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు.ఇక ప్రజలు ఇచ్చిన తీర్పును బాద్యతగా భావిస్తానని అన్నారు. ఇక ఎన్నికల్లో గెలుపుకు తాను చేసిన కృషికంటే విద్యార్థులు చేసిన పాత్ర ఎక్కువగా ఉందని అన్నారు.

English summary
Congress working president Revanth Reddy thanked the people for voting him and said that his responsibility to serve the state has been increased. Revanth attributed his victory to the students who played a key role in his success. Revanth assured that his segment (Malkajgiri) will be developed as Noida.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X