మే 2వ వారంలోగా 10 ఫలితాలు..! ఈ నెల 15 నుంచి వాల్యుయేషన్
హైదరాబాద్ : పదో తరగతి పరీక్షలు ముగిశాయి. బుధవారం నాడు ఆఖరు పరీక్ష రాసిన టెన్త్ విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షల వేళ టెన్షన్ పడ్డ స్టూడెంట్స్.. ఎగ్జామ్స్ అయిపోవడంతో రిలాక్సయ్యారు. అయితే ఫలితాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు.
పదో తరగతి ఫలితాలను నెల వ్యవధిలో ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. మే రెండో వారంలోగా రిజల్ట్స్ అనౌన్స్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ బి.సుధాకర్. ఈ నెల 15 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 75 వేల 757 మంది విద్యార్థులకు హాల్టిక్కెట్లు జారీచేయగా.. 4 లక్షల 73 వేల 321 మంది పరీక్షలకు హాజరయినట్లు వివరించారు.
ఇంటర్ ఫలితాల ప్రకటనపై ఉబలాటం? విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం?
Comments
ssc results telangana hyderabad 10th class ssc results exams education high school school పదో తరగతి ఫలితాలు హైదరాబాద్ పరీక్షలు విద్య ఎడ్యుకేషన్ హైస్కూల్
English summary
The tenth class exams ended. Officials are planning to give 10th grade results as possible as early. In the second week of May, the results will be announced, said the Director of the Department of Government Examinations. The spot valuation will begin from this month of 15th.
Story first published: Thursday, April 4, 2019, 9:01 [IST]