హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాసతో లాలూచి పడి కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారు..మాజి మంత్రి డికే అరుణ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూని చేశారని, మాజి మంత్రి డికే అరుణ విమర్శించారు .అందుకే బిజేపి లో చేరినట్టు ఆమే తెలిపారు ,ఆమే ఢిల్లిలో బిజేపి రాష్ట్ర నేతలతో కలిసి మిడాయతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో పూర్తిగా క్షీణించుకుపోతుందని అన్నారు..ఇందుకు కారణం కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల వ్యవహర శైలే కారణమని ఆరోపించారు.

సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసు: అసీమానందతో సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించిన ఎన్ఐఏ కోర్టు సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసు: అసీమానందతో సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించిన ఎన్ఐఏ కోర్టు

టిఆర్ఎస్ తో లాలూచి పడి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నాశనం చేశారని ఆమే తీవ్రంగా మండిపడ్డారు. ఈనేపథ్యంలో టిఆర్ఎస్ కు ప్రత్యమ్నాయంగా ఎదిగే అవకాశం ఒక్క భాజపాకే ఉందన్నారు.

The Congress was collapsed by party leaders ,DK Aruna

కాగా మాయమాటలతో టిఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిందని విమర్షించారు. బాజపా విజయానికి కృషి చేస్తానని తెలిపారు.

English summary
The Congress was collapsed by party leaders , at the same time the thre is no democracy in Telangana state that's why joined in BJP said DK Aruna
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X