వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం : ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైకి దూసుకెళ్లిన ట్రక్కు... 15 మంది మృతి

|
Google Oneindia TeluguNews

గుజరాత్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సూరత్‌లోని కోసాంబ ప్రాంతంలో ఓ ట్రక్కు ఫుట్‌పాత్‌ పైకి దూసుకెళ్లడంతో... దానిపై నిద్రిస్తున్న 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం(జనవరి 18) అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

 13 killed after truck runs over people sleeping on footpath in surat

మృతులంతా కూలీలు అని... రాజస్తాన్‌లోని బాన్స్‌వాడా జిల్లా నుంచి బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చారని చెప్పారు. ప్రమాద సమయంలో అంతా గాఢ నిద్రలో ఉన్నారని చెప్పారు. మొదట ఆ ట్రక్కు చెరుకు లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిందని... దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లాడని చెప్పారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
13 people sleeping on the sidewalk were killed after a truck ran over in Surat, Gujarat on Tuesday.After a collision between a truck and a sugarcane tractor, the truck driver lost balance and his vehicle climbed over the sleeping people on the sidewalk on the Kim Mandvi Highway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X