వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాయావతి ర్యాలీలో తొక్కిసలాట: ఇద్దరు మృతి, 28మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

ల‌క్నో: ఉత్త‌రప్ర‌దేశ్‌లో బ‌హుజ‌న్ స‌మాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మాయావ‌తి నిర్వ‌హించిన భారీ ర్యాలీలో తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెంద‌గా, 28 మంది గాయ‌ప‌డ్డారు.

చాలామంది మంది పిల్ల‌లు త‌ప్పిపోయారు. ఈ భారీ ర్యాలీలో ల‌క్ష మందికిపైగా పాల్గొన్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెప్పాయి. అయితే స‌భ ముగియ‌గానే ఒక్క‌సారిగా తొక్కిస‌లాట జ‌రిగింది.

2 killed, 28 injured in stampede at Mayawati rally in Lucknow

గాయ‌ప‌డిన వారిని వెంట‌నే ఆస్పత్రికి త‌ర‌లించారు. అయితే చనిపోయినవారిలో ఓ మహిళ వేడికి తాళలేక మరణించిందని బీఎస్పీ వర్గాలు చెబుతున్నాయి.

బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరాం 10వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీలో భారీగా జనం హాజరుకావడం వల్లే ఈ విషాద ఘటన చోటు చేసుకుందని పోలీసులు పేర్కొంటున్నారు.

English summary
Tragedy struck a huge BSP rally here on Sunday when two aged women were killed and more than a dozen others injured during a stampede, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X